క్రికెట్ మ్యాచ్కు వరుణుడు అంతరాయం కలిగించిన సందర్భాల్లో డీఎల్ఎస్ పద్దతి ద్వారా ఫలితాన్ని నిర్ణయిస్తారన్న విషయం తెలిసిందే. ఈ డక్వర్త్ లూయిస్ స్టెర్న్ (డీఎల్ఎస్) పద్ధతి సహ సష్టికర్త ఫ్రాంక్ డక్వర్త్ (84) కన్నుమూశారు. అనారోగ్య సమస్యల కారణంగా మృతిచెందినట్లు తెలుస్తోంది. ఆయన మరణాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) దృవీకంరిచింది. ఫ్రాంక్ డక్వర్త్ మరణం పట్ల క్రికెటర్లు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.