ఇంటింటికీ కేంద్ర ప్రభుత్వ పథకాలు

కేంద్ర ప్రభుత్వ పథకాలతోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని జోగులాంబ గద్వాల జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి అన్నారు. బుధవారం ఇటిక్యాల మండలఅనంతరం కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ పథకాలపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికీ వెళ్లి ప్రజలకు పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు జగదీశ్వర్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్