పాలెం వెంకన్న హుండీ లెక్కింపు

1080చూసినవారు
పాలెం వెంకన్న హుండీ లెక్కింపు
బిజినేపల్లీ మండలం పాలెం గ్రామం శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం హుండీలు, శివాలయం హుండీలను బుధవారం లెక్కించారు. బ్రహ్మోత్సవాలు, శివరాత్రి సందర్భంగా 3 నెలలకు వచ్చిన ఆదాయం 3. 88. 673/- రూపాయలు వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి తెలిపారు. ఆలయ అర్చకులు , మాజీ ధర్మకర్తలు సొప్పరి బాలస్వామి, బోనాసి పెద్ద కుర్మయ్య, బండారు జగదీష్ కుమార్, జగన్మోహన్, శ్రీను, వెంకటేష్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్