ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై చేపట్టిన విచారణను హైకోర్టు వాయిదా వేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు దానం, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు వేయాలని అనర్హులుగా ప్రకటించాలంటూ హైకోర్టులో BRS తరఫున ఎమ్మెల్యేలు వివేకానంద, కౌశిక్రెడ్డి పిటిషన్లు వేయడంతో జస్టిస్ విజయ్సేన్రెడ్డి విచారణ చేపట్టారు.