ఢిల్లీలో ఇవాళ ఇండియా అలయన్స్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఉదయం 10 గంటలకు సమావేశం కానుంది. ఈ పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చలు సాగుతాయని సమాచారం.