భారత్ - ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో సెమీస్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. సెమీస్లో మాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఎలాంటి ప్రదర్శన చేశామో.. దానినే కొనసాగిస్తాం. అదనంగా ఒత్తిడికి గురికాకుండా బేసిక్స్పై దృష్టిపెడతాం. పరిస్థితులకు అనుగుణంగా ఆడతాం. యువ బౌలర్ అర్ష్దీప్ బంతిని అద్భుతంగా స్వింగ్ చేస్తున్నాడు. దీంతో నాపై ఎక్కువగా ఒత్తిడి ఉండటం లేదు’’ అని భారత పేసర్ బుమ్రా వ్యాఖ్యానించాడు.