25 ఏండ్ల ప్రజా ప్రస్థానం ఇక్కడితో ఆగిపోలేలేదు: కేసీఆర్

53చూసినవారు
25 ఏండ్ల ప్రజా ప్రస్థానం ఇక్కడితో ఆగిపోలేలేదు: కేసీఆర్
తెలంగాణ సాధన అనే మహోన్నత లక్ష్యం కోసం ప్రారంభమైన 15ఏండ్ల ఉద్యమ ప్రయాణం గమ్యాన్ని చేరుకుని తిరిగి స్వయంపాలన అనే గమనంలో దేశానికే ఆదర్శవంతమైన పాలననందిస్తూ స్వరాష్ట్రంగా పదేండ్ల అనతికాలంలోనే మరో ఉదాత్తమైన లక్ష్యాన్ని చేరుకున్నదని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. తన 25 ఏండ్ల ప్రజా ప్రస్థానం ఇక్కడితో ఆగిపోలేదని, అయిపోలేదని మరెన్నో గొప్ప లక్ష్యాలను చేరుకుంటూ ముందుకు సాగాల్సి ఉందని చెప్పారు.

సంబంధిత పోస్ట్