పాఠశాలలను పరిశీలించిన జడ్పీటీసీ

నాగిరెడ్డిపేట ఆదర్శ పాఠశాల, పోచారం ప్రాథమికోన్నత పాఠశాలలను మంగళవారం స్థానిక జడ్పీటీసీ ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి, ఎంపీపీ టేకులపల్లి వినీత దుర్గారెడ్డి పరిశీలించారు. ఎస్సీ బాలుర హాస్టల్ ను జడ్పిటిసి పరిశీలించి విద్యార్థులతో సహ పంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. విద్యార్థులకు మిను ప్రకారం భోజనాన్ని అందించాలని తెలిపారు, ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని అన్నారు.

సంబంధిత పోస్ట్