ఎల్లారెడ్డి లో నాఖబందితో డ్రంక్ అండ్ డ్రైవ్ పై కొరడా

84చూసినవారు
ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మంగళవారం సాయంత్రం డివిజన్ లోని పోలీసులు ఒక్కసారిగా నాఖబంది చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 3 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, ఏలాంటి ఆధారాలు లేకుండా తిరుగుతున్న 20వాహనాలు పట్టుకుని పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ తనిఖీల్లో ఎల్లారెడ్డి, లింగంపేట్, నాగిరెడ్డిపేట్, తాడ్వాయి ఎస్ఐ, ఏ ఎస్ ఐ లు , పోలీసులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్