నులి పురుగులను నులిపేద్దాం...

పిల్లల సంపూర్ణ ఆరోగ్య వంతమైన వికాసం కోసం నులిపురుగులను నులిపేద్దాం అని, మత్తమాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ శరత్ కుమార్ సూచించారు. మంగళవారం ఎల్లారెడ్డి మండలంలోని మత్త మాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య సిబ్బంది, ఆశావర్కర్ల తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 20 వ తేదీన జాతీయ నులిపురుగుల నిర్మూలన దినంను ప్రతి ఒక్కరు కలిసి విజయవంతం చేయాలని అన్నారు.

సంబంధిత పోస్ట్