విద్యుత్ కమిషన్ పై హైకోర్టులో కేసీఆర్ పిటిషన్

తెలంగాణ విద్యుత్ కమిషన్ ను రద్దు చేయాలని మాజీ సీఎం కేసీఆర్ హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. కమిషన్ పూర్తిగా సహజన్యాయ సూత్రాలకు విరుద్దంగా ఉందని పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రతివాదులుగా విద్యుత్ కమిషన్, జస్టిస్ నరసింహారెడ్డిని చేర్చారు. ఛత్తీస్ గఢ్ నుంచి నిబంధనల మేరకే విద్యుత్ కొనుగోలు జరిగిందన్నారు. జస్టిస్‌ నర్సింహారెడ్డి ప్రెస్‌మీట్లు పెట్టి మరీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.

సంబంధిత పోస్ట్