గుత్తా సుఖేందర్‌ రెడ్డి నివాసానికి వెళ్లిన కేటీఆర్‌

తెలంగాణ శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి నివాసానికి మాజీ మంత్రి కేటీఆర్‌ వెళ్లారు. ఈమేరకు లోక్‌సభ ఎన్నికల్లో తన కుమారుడు అమిత్‌ రెడ్డికి టికెట్‌ ఇవ్వాలని కేటీఆర్ ను గుత్తా కోరారు. మరి బీఆర్ఎస్ ఈ విషయంపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్