తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నివాసానికి మాజీ మంత్రి కేటీఆర్ వెళ్లారు. ఈమేరకు లోక్సభ ఎన్నికల్లో తన కుమారుడు అమిత్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని కేటీఆర్ ను గుత్తా కోరారు. మరి బీఆర్ఎస్ ఈ విషయంపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.