MPని చంపి.. చర్మం ఒలిచి, ముక్కలుగా నరికి చంపారు!

బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అన్వర్ ఇటీవల దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. అయితే ఎంపీ అన్వరుల్ హత్యకు సంబంధించి సీఐడీ తాజాగా షాకింగ్ విషయాలను వెల్లడించింది. ఓ మహిళను ఎరవేసి హనీ ట్రాప్‌ ద్వారా ఎంపీని కోల్‌కతాకు రప్పించి.. ఓ అపార్ట్‌మెంట్‌లో హత్య చేశారు. అనంతరం చర్మం వలిచి, ముక్కలుగా నరికారు. వాటిని ప్లాస్టిక్‌ బ్యాగ్‌ల్లో నగరమంతా పారేశారని సీఐడీ అధికారులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి జిహాద్‌ హవల్దార్‌ను సీఐడీ అరెస్ట్‌ చేసినట్లు తెలిపింది.

సంబంధిత పోస్ట్