మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి నారా లోకేశ్ ఘన విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్యపై 91 వేల ఓట్లకు పైగా మెజార్టీతో రికార్డు సృష్టించారు.