నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లికి చెందిన గిరిజన యువకుడు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారానికి ఎంపికయ్యారు. గిరిజన యువకుడు రమేష్ నాయక్ కేంద్ర సాహత్య యువ పురస్కారానికి ఎంపిక చేశారు.