రూపం మార్చుకునే పీతాంబర అమ్మవారు

మధ్యప్రదేశ్‌లోని దతియా జిల్లాలో పీతాంబర అమ్మవారు ప్రసిద్ధ సిద్ధపీఠం ఉంది. దీనిని సిద్ధ సంత్ స్వామి 1935లో స్థాపించారు. ఇక్కడ ఒక చిన్న కిటికీ ద్వారా బగళాముఖీ దేవిని దర్శించుకోవాలి. ఈ ఆలయంలో పీతాంబర దేవి 3 కాలాల్లో వివిధ రూపాలో దర్శనమిస్తారు. ఉదయం ఒక రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తే.. మధ్యాహ్నానికి మరో రూపంలో కనిపిస్తారు. ఈ రహస్యాన్ని ఇప్పటి వరకు ఎవరూ కనుగొనలేకపోయారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్