ధరణి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. గత ప్రభుత్వం హడావిడిగా ధరణి పోర్టల్ తెచ్చిందని, ధరణికి సంబంధించి 2,46,536 లక్షల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. మార్చి 1 నుంచే ధరణి దరఖాస్తుల పరిష్కారానికి స్పెషల్ డ్రైవ్ జరుగుతోందన్నారు.