రైలు ప్రమాద ఘటన.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన కేంద్రం

పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అనంతరం మృతుల కుటుంబాలకు రూ. 2.50 లక్షలు, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున పరిహారం అందజేస్తామని కేంద్రం తెలిపింది.

సంబంధిత పోస్ట్