పార్టీ మార్పు వార్తలపై స్పందించిన విజయశాంతి

తెలంగాణలో BRS అంతరించి పోతుందన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత విజయశాంతి Xలో ట్విట్టర్ వేదికగా స్పందించారు. దీంతో ఆమెకు కాంగ్రెస్ పార్టీలో సరైన గౌరవం దక్కకపోవడంతో తిరిగి BRSలో చేరబోతుందని వార్తలు రావడంతో ఆమె క్లారిటీ ఇచ్చారు. అర్థం చేసుకునే విధానం ఉన్నవారికి చెప్పగలం కానీ.. ఉద్దేశ్యపూర్వకంగా విమర్శ చేయడమే పనిగా పెట్టుకున్న వాళ్లకు వివరణ ఇచ్చిన ప్రయోజనం లేదని పేర్కొన్నారు. దీంతో ఆమె ఎలాంటి పార్టీలో చేరట్లేదని స్పష్టమౌతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్