ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న డిసిసి కార్యదర్శి పెంటయ్య

పూడూరు మండల పరిధిలోని సోమనుగుర్తి గ్రామంలో శనివారం కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి తరఫున ఎన్నికల ప్రచారంలో డీసీసీ కార్యదర్శి పెంటయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్యారంటీ పథకాలను ప్రజలకు వివరించి, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి గెలవాలంటే చేయ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్