త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలి- ఎంపీఓ

68చూసినవారు
త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలి- ఎంపీఓ
వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని రాపోలు గ్రామంలో శనివారం ఎంపీ ఓ దయానంద్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. వేసవికాలంలో ప్రజలకు త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. పైపు లీకేజీ వంటి మరమ్మత్తులు ఏమైనా ఉంటే వెంటనే పనులు చేయించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్