కాంగ్రెస్ నాయకుల సమావేశం

54చూసినవారు
కాంగ్రెస్ నాయకుల సమావేశం
పరిగి మండల పరిధిలోని రాపోల్ గ్రామంలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు శనివారం చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి కుమారుడు సిద్ధార్థ రెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పరశురామ్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించి, సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్