కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం

51చూసినవారు
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని అంతారం పలు గ్రామాలలో శనివారం డిసిసి ఉపాధ్యక్షులు భీమ్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. బడుగు బలహీన వర్గాల ప్రజలకు ప్రజలకు మేలు జరగాలంటే, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్