భాజపా నాయకుల ఎన్నికల ప్రచారం

59చూసినవారు
భాజపా నాయకుల ఎన్నికల ప్రచారం
వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని హుదావంద్పూర్, రాపోలు గ్రామాలలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి రామ్ చందర్ ఆధ్వర్యంలో బిజెపి నాయకులు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి కి ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు నరసింహ, రాము యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్