ఎస్ఎఫ్ఐ నూతన అధ్యక్షులుగా చింతల శివ, రాజు

యాదాద్రి జిల్లా ఎస్ఎఫ్ఐ నూతన అధ్యక్షులుగా మంగళవారం చింతల శివ, లావుడియా రాజు నూతనంగా ఎన్నికయ్యారు. జిల్లా కేంద్రంలో జరుగుతున్న నాలుగవ మహాసభలలో ఈ నూతన కమిటీను ఎన్నుకున్నారు. వారితో పాటు 21 మందిని ఈ కమిటీలో ఎన్నికయ్యారు. పలువురు వారికి అభినందనలు తెలుపుతున్నారు. కట్టబెట్టిన పదవికి భాద్యతగా విధులు నిర్వహిస్తామన్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడతామన్నారు.

సంబంధిత పోస్ట్