కవిత బెయిల్ పిటిషన్పై వాదనలు వాయిదా
By Shashi kumar 65చూసినవారులిక్కర్ స్కాం కేసులో BRS ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై వాదనలు వాయిదా పడ్డాయి. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి సెలవులో ఉండటంతో వాయిదా వేయడం జరిగింది. ఈనెల 22 లేదా 23 తేదీల్లో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం కవిత కేసుపై వాదనలు విననుంది.