వైసీపీ నేతల్లో మారని తీరు

తెలుగు దేశం, జనసేన 2019లో విడివిడిగా పోటీ చేసినప్పటికీ.. వైసీపీ విమర్శలు మారలేదు. ఒకానొక సమయంలో వైసీపీ విమర్శలకు పవన్ కళ్యాణ్ బదులు ఇచ్చారు. తాను మూడు పెళ్లిళ్లు చేసుకోవాలని అనుకోలేదని, అలా జరిగిపోయిందని చెప్పుకొచ్చారు. అయినా వైసీపీ నేతలు పవన్‌పైనే ఫోకస్ పెట్టారు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ పవన్ చదువుతారని చెబుతూ వచ్చింది. ఇదంతా గమనించినా ప్రజలు వైసీపీని కాకుండా 2024లో జనసేనకు పట్టం కట్టారు.

సంబంధిత పోస్ట్