కువైట్ అగ్నిప్రమాద మృతులకు రూ.5 లక్షల పరిహారం

61చూసినవారు
కువైట్ అగ్నిప్రమాద మృతులకు రూ.5 లక్షల పరిహారం
కువైట్‌లో జ‌రిగిన అగ్నిప్రమాద మృతులకు ఏపీ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున సీఎం చంద్ర‌బాబు ప‌రిహారం ప్ర‌క‌టించారు. కువైట్‌ అగ్ని ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన ముగ్గురు కార్మికులు మృతి చెందారు.

సంబంధిత పోస్ట్