ఏపీలో 89 శాతం పింఛన్ల పంపిణీ పూర్తి

64చూసినవారు
ఏపీలో 89 శాతం పింఛన్ల పంపిణీ పూర్తి
ఏపీలో ఇవాళ పింఛన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. సాయంత్రం 5 గంటల వరకు 89 శాతం పింఛన్ల పంపిణీ పూర్తి చేసినట్లు అధికారులు చెప్పారు. ఇప్పటివరకు 58 లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేశారు. మిగిలిన వారికి మంగళవారం కూడా పింఛన్ పంపిణీ చేయనున్నారు.

సంబంధిత పోస్ట్