తీర్పును సవాల్ చేస్తాం: మేథాపాట్కర్ (వీడియో)

62చూసినవారు
పరువు నష్టం కేసులో హక్కుల కార్యకర్త, నర్మదా బచావో ఆందోళన్ నేత మేథాపాట్కర్‌కు ఢిల్లీ సాకేత్ కోర్టు 5 నెలల జైలు శిక్ష, అలాగే పిటిషనర్ వీకే సక్సేనాకు రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ తీర్పుపై మేథాపాట్కార్ స్పందించారు. నిజానికి ఎన్నడూ ఓటమి లేదన్నారు. తాను ఎవరినీ అప్రతిష్టపాలు చేసే ప్రయత్నం చేయలేదన్నారు. తాము తమ పని మాత్రమే చేశామని చెప్పారు. కోర్టు తీర్పును సవాలు చేస్తామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్