మంత్రి బుగ్గనపై కేసు నమోదు

64చూసినవారు
మంత్రి బుగ్గనపై కేసు నమోదు
నంద్యాల జిల్లా బేతంచెర్ల పీఎస్ లో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిపై కేసు నమోదైంది. సోమవారం డోన్ స్వతంత్ర అభ్యర్థి పీఎన్ బాబు కారుపై బుగ్గన అనుచరులు దాడి చేశారు. బుగ్గన తనను కులం పేరుతో దూషిస్తూ దాడి చేశారని పీఎన్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుగ్గన సహా అనుచరులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్