టీడీపీలో కొత్త ట్విస్ట్

560చూసినవారు
టీడీపీలో కొత్త ట్విస్ట్
టీడీపీలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్‌కు టీడీపీ పగ్గాలు ఇవ్వాలంటూ కొందరు నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని మరికొంత మంది టీడీపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌ కేంద్రంగా టీడీపీలో సీరియస్‌గా చర్చ కొనసాగుతోంది. ఎన్టీఆర్‌కు టీడీపీతో సంబంధం లేదని ఆ పార్టీ మరోవర్గం నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీలో తిరుగుబాటు తప్పదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్