టీడీపీకి షాక్.. వైసీపీలో చేరిన కీలక నేతలు

60726చూసినవారు
టీడీపీకి షాక్.. వైసీపీలో చేరిన కీలక నేతలు
ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం టీడీపీ కీలక నేతలు వైసీపీలో చేరారు. కేసరపల్లి నైట్ స్టే పాయింట్ వద్ద సీఎం జగన్ పలువురు టీడీపీ నేతలకు వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. హజ్ కమిటీ మాజీ చైర్మన్ అహ్మద్ హుస్సేన్, టీడీపీ అఫీసియల్ స్పోక్స్ పర్సన్ ముస్తఫా మొమిన్, కర్నూల్ జిల్లా తాలిమీ బోర్డు అధ్యక్షుడు ముఫ్తీ నూర్ తదితరులు పార్టీలో చేరారు.

సంబంధిత పోస్ట్