ఘోర ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్

70చూసినవారు
ఘోర ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్
కృష్ణా జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కృత్తివెన్ను జాతీయ రహదారిపై రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు.

సంబంధిత పోస్ట్