ఏపీ ప్రజలకు అలెర్ట్.. రాష్ట్రంలో వడగాలులు, వానలు

61చూసినవారు
ఏపీ ప్రజలకు అలెర్ట్.. రాష్ట్రంలో వడగాలులు, వానలు
ఏపీ ప్రజలకు అలర్ట్. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా వడగాలులు, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని  ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ తెలిపారు. ఇందులో భాగంగా కాకినాడ 3, కోనసీమ 7, తూర్పు గోదావరి గోకవరం మండలాల్లో తీవ్ర వడగాలులు (11) ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు డైరెక్టర్ కూర్మనాథ్ తెలిపారు. అలాగే రేపు 98 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు. భిన్నమైన వాతావరణ పరిస్థితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్