విషాదం.. చికిత్స పొందుతూ ముగ్గురు కూలీలు మృతి

77చూసినవారు
విషాదం.. చికిత్స పొందుతూ ముగ్గురు కూలీలు మృతి
కర్నూలు జిల్లాలో ఆలూరు రోడ్డు ప్రమాద ఘటనలో విషాదం చోటు చేసుకుంది. నిన్న హత్తిబెళగల్ వద్ద టైరు పగిలి ఆటో బోల్తా కొట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఆదివారం ముగ్గురు కూలీలు ప్రాణాలు విడిచారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్