ఉత్తమ ఉపాధ్యాయులకు గ్రామస్తుల సన్మానం

73చూసినవారు
ఉత్తమ ఉపాధ్యాయులకు గ్రామస్తుల సన్మానం
అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలంలో గోమంగి పంచాయతీకి చెందిన వన్నాడ గ్రామ ఉపాధ్యాయులు కొర్రా. క్రష్ణారావు ఈ సంవత్సరంలో భాగంగా సెప్టెంబర్ 5వ తారీఖున పెదబయలు మండలంలో మండల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు లభించింది. అందుకుగాను వన్నాడ గ్రామస్తులుగా మేము మా గ్రామంలో మొదటి ఉపాధ్యాయులు అయిన క్రిష్ణా రావుని హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అభినందనలు తెలియజేశాము అని గ్రామస్థులు శనివారం తెలిపారు.

సంబంధిత పోస్ట్