విశాఖ ఉక్కు పై కూటమి నేతల చర్చ

70చూసినవారు
విశాఖ ఉక్కు పై కూటమి నేతల చర్చ
విశాఖ ఉక్కుకు పూర్వవైభవం తీసుకువస్తామని విశాఖ ప్రాంత కూటమి నేతలు స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కారంపై అందరితో చర్చించి ఏకాభిప్రాయానికి రావాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో విశాఖ ప్రాంత కూటమి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు రాడిసన్ బ్లూ రిసార్ట్ లో బుధ‌వారం సమావేశమయ్యారు.

సంబంధిత పోస్ట్