ముంపు ప్రాంతాల్లో గంటా పర్యటన

66చూసినవారు
ముంపు ప్రాంతాల్లో గంటా పర్యటన
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పద్మనాభం, ఆనందపురం మండలాల్లో దెబ్బ తిన్న ప్రాంతాల్లో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సోమవారం పర్యటించారు. తాటిపూడి రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేయడంతో మద్ది కాజ్ వే మీదుగా ఉద్ధృత నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. కాజ్ వే మీదుగా ప్రయాణం చేసినప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు.

సంబంధిత పోస్ట్