ఆర్‌. కృష్ణ‌య్య‌ను ప్ర‌జ‌లు క్ష‌మించ‌రు

72చూసినవారు
ఆర్‌. కృష్ణ‌య్య‌ను ప్ర‌జ‌లు క్ష‌మించ‌రు
బీసీలకు మంచి చేస్తారనే ఉద్దేశ్యంతో మాజీ సిఎం జగన్ ఆర్. కృష్ణయ్యకు రాజ్యసభ పదవి ఇచ్చారని ఇప్పుడేమో చంద్రబాబుకు అమ్ముడు పోయిన వ్యక్తిగా ఆర్ కృష్ణయ్య నిలిచారని వైసీపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరావు అన్నారు. బుధవారం విశాఖ‌లో మీడియాతో మాట్లాడుతూ చరిత్ర హీనుడుగా ఆర్ కృష్ణయ్య మిగిలిపోతారని, ఆయన్ను ప్రజలు క్షమించరన్నారు. బీసీలకు అన్యాయం చేసిన వ్యక్తి గా చంద్రబాబు మిగిలిపోతార‌న్నారు.

సంబంధిత పోస్ట్