చోడవరం: కళ్యాణపులోవ ని పర్యాటకంగా అభివృద్ధి చెయాలి

60చూసినవారు
చోడవరం: కళ్యాణపులోవ ని పర్యాటకంగా అభివృద్ధి చెయాలి
రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ని చోడవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి పివిఎస్ఎన్ రాజు ఆదివారం విశాఖ సర్క్యూట్ హౌస్ లో మర్యాదపూర్వకంగా కలుసుకొని సత్కరించారు. ఈ సందర్భంగా ఉత్తరాంద్రలోనే ప్రఖ్యాతి గాంచిన నియోజకవర్గంలో కల్యాణపులోవ ప్రాంతాన్ని పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చెయ్యాలని కోరారు. ఇందుకు స్పందించిన మంత్రి తప్పక చెయ్యడానికి అవసరమయిన చర్యలు చేపడతామని తెలియచేసారని రాజు తెలిపారు.

సంబంధిత పోస్ట్