షర్మిలను కలిసిన జగతా శ్రీనివాస్

53చూసినవారు
షర్మిలను కలిసిన జగతా శ్రీనివాస్
విజయవాడలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వై.ఎస్.షర్మిలని మర్యాద పూర్వకంగా కలిసారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ జగతా శ్రీనివాస్. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయలపై ఇరువురు నేతలు చర్చించారు. అలాగే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని షర్మిల కోరారు.

సంబంధిత పోస్ట్