జీవీఎంసీ పరిష్కార వేదికకు 102 అర్జీలు

82చూసినవారు
జీవీఎంసీ పరిష్కార వేదికకు 102 అర్జీలు
విశాఖ జీవీఎంసీ ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 102 అర్జీలను ప్రజలు అందజేసినట్లు నగర మేయర్ హరి వెంకట కుమారి, జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. సోమవారం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహించిన పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొన్న ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వాటిని పరిశీలించి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు.

సంబంధిత పోస్ట్