కైలాసగిరిపై బస్సు ప్రమాదం

66చూసినవారు
కైలాసగిరిపై బస్సు ప్రమాదం
విశాఖలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కైలాసగిరి కొండ పై సోమవారం సాయంత్రం బస్సు ప్రమాదం జరిగింది. బ్రేక్‌ ఫెయిల్యూక్‌ కారణంగా అదుపుతప్పింది. అయితే డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి గోడకు ఢీకొట్టడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రమాదంలో 16 మందికి స్వల్ప గాయాలయ్యాయి. వీరిని కేజీహెచ్‌కు తరలించి చికిత్స అందజేస్తున్నారు. సంఘటన స్థలాన్ని సీపీ శంఖబ్రత బాగ్చి పరిశీలించారు.

సంబంధిత పోస్ట్