ముంచింగిపుట్టులో ఘనంగా నిర్వహించిన పౌష్టికాహార మహోత్సవాలు

51చూసినవారు
ముంచింగిపుట్టులో ఘనంగా నిర్వహించిన పౌష్టికాహార మహోత్సవాలు
ముంచంగిపుట్టు మండలంలో గల కర్రీముఖిపుట్ అంగన్వాడి కేంద్రం నందు పౌష్టికాహార మహోత్సవాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీడీపీవో యం. వరహలమ్మా మాట్లాడుతూ గర్భిణీ మరియు బాలింతలు తీసుకోవలసిన పౌష్టిక ఆహారం మరియు జాగ్రత్తల గురించి వివరించారు. చిన్న పిల్లలు వారి ఎదుగుదల కొరకు కావలిసిన విటమిన్ల కొరకు ఆహారం ఎలా తయారు చేసుకోవాలో వివరించారు.

సంబంధిత పోస్ట్