సంక్షేమ పథకాలు ద్వారా సుమారు రెండు లక్షలు జమ

551చూసినవారు
సంక్షేమ పథకాలు ద్వారా సుమారు రెండు లక్షలు జమ
మారేడుమిల్లి మండలం వేటుకురు, పాములేరు, రామన్నవలస లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్సీ అనంత బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ ఐదు సంవత్సరాలలో ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ పథకాల ద్వారా ప్రతీ ఒక్కరికీ లక్ష రూపాయల నుండి 2 లక్షల వరకు వారి వారి అకౌంట్లలో జమ అయ్యాయని, ఈ సచివాలయంలో 7 కోట్ల పైగా సంక్షేమ పథకాల ద్వారా ప్రజలందరికి లబ్ది చేకూరింది అని తెలిపారు.

సంబంధిత పోస్ట్