విశాఖ: రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువు

63చూసినవారు
విశాఖ: రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువు
ఏపీ అరాచక ఆంధ్రప్రదేశ్ గా మారిందని వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కల్యాణి మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ పాలనలో రోజు రోజుకు రాష్ట్రంలో మహిళలపై హత్యలు, లైంగిక దాడులు పెరిగిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆమె విశాఖలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో మహిళలు శవాలై తేలుతున్నాయన్నారు. పుంగనూరులో అంజుమ్ అనే బాలిక హత్యకు గురైందన్నారు.

సంబంధిత పోస్ట్