మహాత్ముడికి నివాళులర్పించిన షర్మిల

63చూసినవారు
గాంధీ జయంతి సందర్భంగా విశాఖ జీవీఎంసీ వద్ద గాంధీ మహాత్ముని విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్ షర్మిల బుధవారం నివాళులు అర్పించారు. మహాత్ముని బాటలో అహింస మార్గంలో అందరూ పయనించాలని ఈ సందర్భంగా కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో తాము కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్