ప్రత్యేక ఆకర్షణగా దింసా నృత్యం

70చూసినవారు
విశాఖలో 11 రోజులపాటు దేశవ్యాప్తంగా వచ్చే దివ్యాంగ కళాకారులు తయారుచేసిన ఉత్పత్తుల ప్రదర్శనకై ఏర్పాటు చేసిన దివ్య కళామేళా ను రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గురువారం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో అరకు గిరిజన మహిళలు వేసిన దింసా నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గవర్నర్ అబ్దుల్ నజీర్ దింసా నృత్యాన్ని ఆసక్తిగా తిలకించారు. గిరిజన మహిళలను ఆయన అభినందించారు.

సంబంధిత పోస్ట్