ఎల్ హెచ్ బీ బోగీలతో గరీబ్ రథ్

79చూసినవారు
ఎల్ హెచ్ బీ బోగీలతో గరీబ్ రథ్
ప్రయాణికులకు భద్రతా, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించాలన్న ఉద్దేశంతో విశాఖ-సికింద్రాబాద్ విశాఖ గరీబథ్ రైలును ఎల్ హెచ్ బీ బోగీలుగా మార్పు చేయనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం కె సందీప్ గురువారం తెలిపారు. ఈ నెల 22 నుంచి సికింద్రాబాద్ విశాఖ రైళ్లు కు ఎల్ హెచ్ బీ బోగీలుగా అందుబాటులోకి రానున్నట్లు పేర్కొన్నారు. రైళ్లలో థర్డ్ ఏసీ ఎకానమీఎల్ హెచ్ బీ బోగీలతో పాటు2 జనరేటర్ పవర్ కార్లు ఉండనున్నట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్